
ప్రయాణాల్లో ఉచిత వైఫైని వాడటం వల్ల సైబర్ ప్రమాదాలు పొంచి ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
అపరిచిత వైఫై నెట్వర్క్లకు ఫోన్లు లేదా ల్యాప్టాప్లను కనెక్ట్ చేయడం ద్వారా హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో ఉచిత ఇంటర్నెట్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.