
2016 సెప్టెంబర్లో ప్రారంభమైన జియో, 1 జీబీ డేటా ధరను రూ.228 నుంచి రూ.8 కంటే తక్కువకు తగ్గించి, దేశంలో డేటా విప్లవానికి కారణమైంది.
2026 మార్చి నాటికి 2.7 కోట్లకు పైగా ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తూ, దేశంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్గా జియో ఎదిగింది.
ప్రస్తుతం జియో నెట్వర్క్ దేశ జనాభాలో 99 శాతానికి పైగా అందుబాటులో ఉండగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 60 శాతం జియో ద్వారానే జరిగింది.