
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫిడ్రిన్ మరియు 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను పోలీసులు పట్టుకున్నారు.
నిందితుల ముఠా నుంచి ఈ నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.