
రిలయన్స్ జియో 'జియోపీసీ' పేరుతో క్లౌడ్ ఆధారిత సబ్స్క్రిప్షన్ సేవను ప్రారంభించింది, దీని ద్వారా పాత ల్యాప్టాప్లు, డెస్క్టాప్లను కొత్త వాటిలా మార్చుకోవచ్చు.
ఈ సేవ కోసం కొత్త హార్డ్వేర్ అవసరం లేదని, ఏ టెలికాం లేదా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులైనా దీనిని ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
జియో సెట్టాప్ బాక్స్ సాయంతో టీవీని కూడా కంప్యూటర్లా మార్చుకునే సదుపాయాన్ని జియో కల్పిస్తోంది.