
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొననున్న జట్టును ఉద్దేశించి మాట్లాడారు.
కొత్తగా జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు అభినందనలు తెలుపుతూ, ఆటగాళ్లందరూ పూర్తి సామర్థ్యంతో ఆడాలని గంభీర్ సూచించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిన లక్ష్యంతో టీమిండియా ఈ సిరీస్ను అగ్నిపరీక్షగా భావిస్తోంది.