
సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఓటీటీలోకి రానుంది.
మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.