
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82 డాలర్లకు, డబ్ల్యూటీఐ ధర 77 డాలర్లకు పెరిగాయి.
గాజాలో గత 300 రోజుల్లో కనీసం 300 మంది పిల్లలు మరణించారని యూనిసెఫ్ వెల్లడించగా, యెమెన్లో హౌతీ దాడుల్లో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.