
అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్పై అసభ్యంగా ప్రవర్తించినందుకు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది.
సెప్టెంబర్ 7న జరిగిన ఘటనలో నిందితులు మహిళా పోలీసుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75(1), 79, 121(1) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.