
కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రద్దు చేసింది.
ఈ నియామకాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకోవడంతో విజయ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.