
ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్కు రష్యా, ఇరాన్ అధ్యక్షులతో పాటు పలు దేశాల నేతలు హాజరైనప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రాలేదు.
సుదీర్ఘ ప్రయాణం, వరుస సమావేశాలతో జెట్ లాగ్, సమయ వ్యత్యాసం కారణంగా జిన్పింగ్ విశ్రాంతి కోసం హోటల్కు వెళ్లినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి.
విందుకు ముందు మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి సరిహద్దులో శాంతి, వాణిజ్యం మరియు నేరుగా విమాన సర్వీసులపై చర్చించారు.