
కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత పాకిస్థాన్కు చెందిన బాక్సర్తో పాటు మరో ఆరుగురు అథ్లెట్లు అదృశ్యమయ్యారు.
వీరంతా స్కాట్లాండ్లోనే ఉండిపోయారని, వారి ఆచూకీ తెలియకపోవడం మిస్టరీగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
అథ్లెట్ల అదృశ్యంపై పాకిస్థాన్ క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.