భారత్కు చెందిన ముగ్గురు టెక్ పరిశోధకులు ప్రముఖ సంస్థ ఓపెన్ఏఐ వ్యవస్థలను విజయవంతంగా హ్యాక్ చేశారు.
ఈ సంచలన పరిశోధనా బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరు కూడా ఉండటం విశేషం.
ఏఐ వ్యవస్థల భద్రతా లోపాలను వెలుగులోకి తెస్తూ వీరు ఈ సాహసానికి పాల్పడ్డారు.