
ఇరాన్ యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పేద పిల్లల విద్యపై ప్రభావం చూపుతున్నాయి.
ముఖ్యంగా అఫ్గానిస్థాన్లో బాలికలు విద్యకు దూరమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
యుద్ధ పరిస్థితులు బాలికా విద్యకు గొడ్డలిపెట్టుగా మారాయని ఈనాడు కథనం పేర్కొంది.