
చైనాలోని హంగ్జూలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్లో భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.
21 ఏళ్ల ఈషా సింగ్ ఫైనల్లో ఒలింపిక్ విజేత మనూ భాకర్ను ఓడించి అగ్రస్థానంలో నిలవగా, మనూ భాకర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
ఇటీవల మ్యూనిచ్లో పతకం సాధించిన ఈషా, ఈ విజయంతో రాబోయే వరల్డ్ ఛాంపియన్షిప్స్ మరియు ఆసియా క్రీడలకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.