
వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నిబంధన అమలుపై పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.