Sports
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి రజత పతకం దక్కించుకున్న మహిళల జట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి రజత పతకం దక్కించుకున్న మహిళల జట్టు

Prajasakti1h
THE BRIEF
1

2026 ఆసియా క్రీడల్లో భారత్ తన ఖాతాలో తొలి పతారాన్ని నమోదు చేసుకుంది.

2

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌, సోనమ్‌ మాస్కర్‌, విదార్షా కె. వినోద్‌తో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది.

3

ఈ పోటీల్లో మొత్తం 1898.0 పాయింట్లతో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది.